Anantapuram District

  • Home
  • ఎస్బిఐ రివార్డు పేరిట కొత్త మోసం

Anantapuram District

ఎస్బిఐ రివార్డు పేరిట కొత్త మోసం

May 17,2024 | 11:54

ఖాతాదారులు జాగ్రత్త.. అంటున్న మోసపోయినవారు ప్రజాశక్తి-నార్పల : సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తి ఎస్బిఐ రివార్డు అంటూ మోసానికి తెర లేపారు. మీకు 9980 రివార్డు…

రోడ్లపైన విద్యుత్ స్తంభాలు

May 17,2024 | 11:20

రోడ్ల మీద ఉన్న చెట్లను సైతం నేలమట్టం ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ కరెంటు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీం కింద…

సత్తా చాటిన శిరిడి సాయి విద్యార్థులు

May 16,2024 | 13:01

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో సత్తా చాటిన నార్పల శిరిడి సాయి విద్యాలయం (ఆనంద్ స్కూల్) విద్యార్థులు ప్రజాశక్తి-నార్పల :  మండల కేంద్రంలోని స్థానిక నార్పల శిరిడి…

సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ : ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

Apr 27,2024 | 12:00

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్పల మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌, కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌, గ్రామసభలు నిర్వహించినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌…

వ్యక్తి దారుణహత్య

Apr 27,2024 | 11:55

కదిరి రూరల్‌ (అనంతపురం) : కదిరి రూరల్‌ మండలం గంగన్నగారిపల్లికి చెందిన ఎల్‌ మోహన్‌ అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన…

బైక్‌కు కుక్క అడ్డుపడి ప్రమాదం – విద్యార్థిని మృతి

Apr 27,2024 | 11:49

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : బైక్‌ కు కుక్క అడ్డుపడటంతో ప్రమాదం జరిగి విద్యార్థిని మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం జరిగింది. నార్పల మండల…

15న పెంచిన వేతనాలివ్వాలి

Apr 12,2024 | 15:28

సిఐటియు ధర్నా ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పెరిగిన బకాయి వేతనం 21వేలు, డ్రైవర్లకు 24,500 వేల రూపాయలు ఇస్తామన్నా ప్రభుత్వ హామీ మేరకు…

టిడిపిలోకి వలసలు 

Apr 12,2024 | 15:23

ప్రజాశక్తి-రొద్దం : మండలంలోని తెలుగుదేశం పార్టీ శేషాపురం యువనాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో బూదిపల్లి గ్రామం నుండి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం…