డిజిపిగా హరీష్కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర డిజిపిగా 1992 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన హరీష్కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ మేరకు తక్షణం బాద్యతలను చేపట్టాలని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర డిజిపిగా 1992 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన హరీష్కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ మేరకు తక్షణం బాద్యతలను చేపట్టాలని…
రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం నూతన మున్సిపల్ కమిషనర్ గా పి. కిషోర్ ను నియమించారు. ఈయన నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తూ బదిలీ…
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సిఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేణుగోపాల్ను…
తెలంగాణ : టీ-వర్క్స్ సిఇఒ గా సుజయ్ కారంపురిని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సుజయ్ కారంపురి రాజీనామా చేయాలని కోరినప్పటికీ అతను స్పందించకపోవడంతో..…
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…