Arvind Kejriwal

  • Home
  • కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్‌ హైకోర్టు

Arvind Kejriwal

కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్‌ హైకోర్టు

Feb 16,2024 | 16:46

అహ్మదాబాద్‌ :   పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్‌నేత సంజరు సింగ్‌ పిటిషన్‌ను…

కేజ్రీవాల్‌కు ఆరోసారి ఇడి సమన్లు 

Feb 15,2024 | 08:44

19న విచారణకు హాజరుకావాలని ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇడి మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం సాయంత్రం జారీ చేసిన ఈ సమన్లలో…

పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

Feb 10,2024 | 17:22

చండీగఢ్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 స్టీలకు పోటీ చేయనున్నట్లు ఆప్‌ పార్టీ చీఫ్‌ అరవింద్‌…

17న హాజరవ్వండి – కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం

Feb 7,2024 | 21:09

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఫిర్యాదుపై ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం సమన్లు…

ఢిల్లీ సిఎం వ్యక్తిగత కార్యదర్శి, ఎంపిల నివాసాలపై ఇడి దాడులు

Feb 6,2024 | 21:00

 న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఎంపి, సహా పలువురు ఆప్‌ నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలు జరుపుతోంది.…

ఎన్ని కుట్రలో..

Feb 5,2024 | 10:18

బిజెపిలో చేరితే ఇబ్బందులు ఉండవన్నారు  నేను చేరనని చెప్పా… తలవంచే ప్రశ్నే లేదు  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : బిజెపిలో చేరితే ఇబ్బంది పెట్టబోమని తనకు…

మేయర్‌ ఎన్నికల్లోనే రిగ్గింగ్‌ చేస్తే…

Feb 3,2024 | 11:05

లోక్‌సభ ఎన్నికల్లో ఏం చేయగలదో ఊహించండి  బిజెపిపై కేజ్రీవాల్‌ ఆగ్రహం న్యూఢిల్లీ : మేయర్‌ ఎన్నికల్లోనే బిజెపి రిగ్గింగ్‌ చేస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఏం…

మరోసారి ఇడి సమన్లను తిరస్కరించిన కేజ్రీవాల్‌

Feb 2,2024 | 11:39

న్యూఢిల్లీ :   లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం మరోసారి ఈడి విచారణకు గైర్హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఇప్పటి వరకు ఐదుసార్లు…

మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోంది : కేజ్రీవాల్‌

Jan 27,2024 | 12:13

న్యూఢిల్లీ : బిజెపిపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోందని… ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలకు రూ.25…