blocked

  • Home
  • హై టెన్షన్‌ టవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు

blocked

హై టెన్షన్‌ టవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు

Dec 9,2024 | 00:36

పోలీస్‌స్టేషన్‌కు తరలింపు పోలీసుల పహరా మధ్య కొనసాగుతున్న పనులు ప్రజాశక్తి – వన్‌టౌన్‌, జి.కొండూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) : తమ పొల్లాలో ల్యాంకో హైటెన్షన్‌ టవర్లు కొత్తగా…

రైతులకు షాక్‌

Oct 7,2024 | 03:35

సొంత భూముల సర్వే నంబర్లను బ్లాక్‌ చేసిన అధికారులు  అడంగల్‌, 1బి రాని పరిస్థితి జమిందారీ వారసుల పేరుతో వెబ్‌లో నమోదు  సోంపేట రెవెన్యూ అధికారుల లీలలు…

చిన్నవర్షం పడితే చాలు అన్నవరం వాగు పై వరద ఉధృతి – 40 గ్రామాల రాకపోకలు బంద్‌

Jun 30,2024 | 14:31

ప్రజాశక్తి-విఆర్‌.పురం (అల్లూరి) : మండలంలోని రాత్రి కురిసిన వర్షానికి గుట్టలలోనుండి వరద రావడంతో బ్రిడ్జిపై నుండి వరద పోటెత్తింది. మండలానికి, గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రేఖపల్లి…

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రచారాన్నిఅడ్డుకున్న ఎన్నికల అధికారులు

Mar 19,2024 | 21:14

 38వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. మంగళవారం…

నేడు రామ్‌లల్లా ప్రతిష్ఠ – వందకుపైగా సోషల్‌ మీడియా అకౌంట్ల బ్లాక్‌

Jan 22,2024 | 11:17

అయోధ్యలోబహుళంచెల భద్రత తీర్పిచ్చిన ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తులు దూరం సెలవుపై వెనక్కి తగ్గిన ఎయిమ్స్‌ అయోధ్య : అయోధ్యలో సోమవారం రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బహుళ…

విశాఖలో ఉద్రిక్తత : చెత్త వాహనాలను అడ్డుకున్న పారిశుధ్య కార్మికులు

Dec 30,2023 | 09:30

విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతోంది. విశాఖలో శుక్రవారం రాత్రి దీక్షా శిబిరం…

తక్షణ కాల్పుల విరమణ కోసం ఐరాస పిలుపు – వీటో పవర్‌తో అడ్డుకున్న అమెరికా

Dec 9,2023 | 12:06

న్యూయార్క్‌ : ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య భీకర పోరు వేళ .. తక్షణ కాల్పుల విరమణ కోసం ఐరాస భద్రతా మండలి పిలుపునిచ్చింది. ఈ దాడుల…