ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రూ.25 లక్షలు చోరీ
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం…
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం…