బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు
ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : గత 3 రోజులుగా కనిపించకుండాపోయిన ప్రతిభావంతుడైన బాలుడు మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించిన ఘటన మంగళవారం సోమల మండలంలో జరిగింది.…
ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : గత 3 రోజులుగా కనిపించకుండాపోయిన ప్రతిభావంతుడైన బాలుడు మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించిన ఘటన మంగళవారం సోమల మండలంలో జరిగింది.…
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంతో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు మిగిలిపోవాల్సి వస్తుందంటూ … గ్రామ సర్పంచులు…
ప్రజాశక్తి చిత్తూరు అర్బన్ : తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ విశ్రాంతి ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల…
ప్రజాశక్తి-చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండి.. అంటూ గుడిపాల మండలం నరహరి పేట పోస్ట్ వసంతాపురం పంచాయతీ చెరువు ముందర ఊరుకు చెందిన ఓ…
ప్రజాశక్తి-శాంతిపురం (చిత్తూరు) : ‘ మా కడుపులు కొట్టొద్దు ‘ అని రాతి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా పోరంబోకు స్థలంలో రాళ్లను కొట్టుకుంటూ జీవనం…
చిత్తూరు : సగం కాలిన యువతి మృతదేహం మండల కేంద్రమైన సోమల సమీపంలోని జర్నలిస్ట్ హౌసింగ్ స్థలాల వద్ద మంగళవారం కనిపించింది. యుక్త వయసు మహిళగా గ్రామస్తులు అనుమానం…