cm jagan

  • Home
  • చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయను

cm jagan

చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయను

Apr 24,2024 | 23:10

– మరో మోసానికి మూడు పార్టీల కూటమి సిద్ధం -అమలు చేసే హామీలనే మేనిఫెస్టోలో పెడతాం -‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం…

నేటితో సిఎం బస్సు యాత్ర ముగింపు

Apr 24,2024 | 00:25

26న వైసిపి మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర…

2019 ఎన్నికలు.. మసకబారిన శాసనసభ సంప్రదాయాలు

Apr 23,2024 | 03:27

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైసిపికి అనూహ్య విజయం లభించింది. 175 స్థానాలకుగాను 151 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహనరెడ్డి…

ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 | 01:00

సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా…

నా భర్త ఆచూకీ చెప్పండి

Apr 20,2024 | 22:31

విజయవాడ సిపి కార్యాలయం ముందు ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న…

19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్‌

Apr 20,2024 | 11:11

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి…

సిఎంపై రాయి విసిరిన అనుమానితుడి అరెస్టు

Apr 19,2024 | 08:35

ఇద్దరు నిందితుల గుర్తింపు  12 మందిని విచారించిన పోలీసులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో అనుమానితుడు…

టిడిపి బిజెపితో పొత్తు.. వైసిపి మోడీకి తొత్తు..!

Apr 18,2024 | 21:27

ఈ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు  ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం  ‘అనంత’ పర్యటలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్రానికి పదేళ్లుగా తీరని అన్యాయం…

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు :  సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 16,2024 | 01:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం…