ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్ర..
ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్ను ఉమ్మడి కర్నూలు…
ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్ను ఉమ్మడి కర్నూలు…
కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్ బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు…
ఈ ఏడాది ఐదో విడత రైతుల ఖాతాల్లో జమ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రైతులకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
సాగునీటి రంగంపై చర్చకు రావాలని సవాల్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: కృష్ణా జలాలను 672 కిలోమీటర్ల నుంచి కుప్పానికి తనే తెచ్చానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడం అబద్ధాలకు…
ప్రజాశక్తి-అమరావతి : పేద పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే.. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్సార్ కల్యాణమస్తు..…
ప్రజాశక్తిఅమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడు ‘సిద్ధం’ సభలో పలు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన…
7 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు భద్రత ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి,ఎస్పీ ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : 15న సిఎం జగన్ కర్నూలు రాక సందర్భంగా భద్రత…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10…
ప్రజాశక్తి-పాడేరు:- అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లికి గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి.పి. అప్పల నర్శను పోలీసులు గృహ…