cpi ramakrishna

  • Home
  • అక్రమార్కులు బిజెపిలో చేరితే శుద్ధులైపోతారా? – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

cpi ramakrishna

అక్రమార్కులు బిజెపిలో చేరితే శుద్ధులైపోతారా? – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Mar 26,2024 | 21:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బిజెపిలో చేరగానే శుద్ధులైపోతారా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక…

ఇండోసోల్‌ కంపెనీకి భూముల కేటాయింపుపై సిబిఐ విచారణ జరపాలి

Mar 24,2024 | 21:26

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒకరోజు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కంపెనీ అయిన…

2 పార్లమెంటు, 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ

Apr 4,2024 | 14:21

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో రెండు పార్లమెంటు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర…

ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదు.. మోసం చేసిన అధ్యాయం: రామకృష్ణ

Mar 1,2024 | 15:05

విజయవాడ: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా…

ఇండియా ఫోరంతోనే లౌకిక రాజ్యం : కె రామకృష్ణ, సాంబశివరావు

Jan 25,2024 | 08:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశాన్ని అభివృద్ధి చేయకుండా మతతత్వం వైపు మళ్లించిందని, ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాతంత్ర…

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

Jan 13,2024 | 14:37

అనంతపురం: కాంట్రాక్టర్లను వైసిపికు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో…

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

Jan 6,2024 | 15:43

అమరావతి: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి…

అధికారుల అవినీతికి కారకులు సిఎం, మంత్రులే : సిపిఐ రామకృష్ణ

Dec 25,2023 | 20:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అధికారుల అవినీతికి ముఖ్యమంత్రి, మంత్రులే కారకులని, దీనికి సిఎం, మంత్రులు నైతిక బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.…

జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Dec 8,2023 | 08:26

ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్‌ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్‌తో సంబంధం లేకుండా…