అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల…
రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల…
ఆభరణాల మాయం కేసును చేధించిన పోలీసులు- ఏడుగురు అరెస్టు, ఒకరు పరారీ ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా గార ఎస్బిఐలో గత నెల 30న…
మరో మూడు దుకాణాల్లో చోరీ విఫలయత్నం ప్రజాశక్తి-గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఆరు దుకాణాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది.…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ ఉల్లంఘించి, రోడ్డును అడ్డగించిన ఇరు సామాజిక వర్గాల వారిపై ఉన్నతాధికారుల…
వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు ప్రజాశక్తి-తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నలుగురు పిల్లలు అదృశ్యం కలకలం రేపింది.…
ప్రజాశక్తి-దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి…
ప్రజాశక్తి-అనంతపురం : అమాయక ప్రజలను వంచించి దుబాయ్ వరకు లావాదేవీలు కల్గిన సైబర్ నేరగాళ్ల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అయితే సైబర్ నేరాలలో ఆరితేరిన…
ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.…
ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు తిరుచ్చికి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 17,00,000/-…