Election Campaign

  • Home
  • వలంటీర్‌ కావాలా? ఐటీ ఉద్యోగం కావాలా?

Election Campaign

వలంటీర్‌ కావాలా? ఐటీ ఉద్యోగం కావాలా?

May 1,2024 | 23:52

 విజన్‌ ఉన్న నేత చంద్రబాబు : లోకేష్‌ ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని టిడిపి జాతీయ…

బిజెపికి తొత్తులుగా చంద్రబాబు, జగన్‌

May 1,2024 | 23:49

 ఆశీర్వదించండి..సేవకురాలిగా ఉంటాను  ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : బిజెపికి తొత్తులుగా ఉంటూ రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్‌ సర్వనాశనం చేస్తున్నారన్నారని…

ఆప్‌ ప్రచార గీతంపై ఇసి నిషేధం : ఢిల్లీ మంత్రి అతిషీ

Apr 28,2024 | 16:06

న్యూఢిల్లీ  :   తమ పార్టీ లోక్‌సభ ప్రచార  గీతంపై  ఎన్నికల సంఘం (ఇసి) నిషేధం విధించినట్లు ఆప్‌ ఆదివారం పేర్కొంది. ఇది అధికార బిజెపి, కేంద్ర దర్యాప్తు…

ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్‌ ఎన్నికల ప్రచారం

Apr 27,2024 | 13:04

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : ఎన్టీఆర్‌ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం, రెడ్డిగూడెం మండల పరిధిలోని ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం…

ఉపాధి హామీ కూలీల వద్ద వైసిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 27,2024 | 12:22

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసిపిని గెలిపించండి అని అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌ కుమార్‌ అన్నారు.…

గుమ్మిలేరు నుంచి బండారు ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 15:31

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని గుమ్మిలేరు నుంచి జనసేన ఇంఛార్జీ బండారు శ్రీనివాస్‌, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి టీడీపీ, జనసేన,…

నెల్లూరులో సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 15:05

నెల్లూరు : నెల్లూరు నగర సిపిఎం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్‌ శుక్రవారం నగరంలోని 49 వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ…

డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 14:06

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 46వ డివిజన్‌ కె.ఎల్‌ పురం ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి…

ఏపీలో దోచుకోవడం.. దాచుకోవడమే నడుస్తోంది : వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 16:49

ప్రజాశక్తి-రేపల్లె :ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం , బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్‌ సెంటర్లో జరిగిన రోడ్‌షోల్లో ఆమె…