Election Campaign

  • Home
  • అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు

Election Campaign

అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు

Dec 13,2023 | 10:35

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోమధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు చేసింది. ఇటీవల బిజెపి గెలిచిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌…

ఈవీఎంలలో సమస్యలపై సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్‌

Nov 30,2023 | 15:12

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం…

ప్రచారానికి తెర… ప్రలోభాల ఎర : తెలంగాణాలో రేపు పోలింగ్‌

Nov 29,2023 | 09:54

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. గత రెండు వారాలుగా హోరెత్తించిన ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. వారం రోజులుగా తెలంగాణలో…

తారా స్థాయికి ప్రచారం

Nov 28,2023 | 10:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా… తెలంగాణ రాజకీయంపైనే దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యప్రదేశ్‌,…

సికార్‌లో ఎర్రజెండా రెపరెపలు

Nov 24,2023 | 10:44

పేమారామ్‌కు విశేష ఆదరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో ధోడ్‌ శాసనసభ స్థానం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌కు…

విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

Nov 23,2023 | 09:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…

ప్రజాసమస్యలే సిపిఎం అజెండా

Nov 20,2023 | 12:17

   ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయం : విజయ్ రాఘవన్‌ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని…

రాజస్థాన్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

Nov 20,2023 | 10:58

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిపిఎం అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. చురు జిల్లా తారానగర్‌లో కిసాన్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన…