సెల్ఫోన్తో పట్టుబడ్డ గ్రూప్-1 అభ్యర్థి Mar 17,2024 | 21:40 ప్రజాశకి- ఒంగోలు కలెక్టరేట్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఓ అభ్యర్థి సెల్ఫోన్తో పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం గ్రూప్-1 పరీక్ష…
బిజెపితో అంటకాగటం శోచనీయం May 18,2024 | 12:05 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ : దేశంలో ప్రజాగ్రహంతో బిజెపి ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసిపిలు.. బిజెపిని…
బైక్ను ఢీకొట్టిన బొలెరో – వ్యక్తి మృతి May 18,2024 | 11:56 తర్లుపాడు (ప్రకాశం) : బొలెరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తర్లుపాడు మండలంలో జరిగింది. తర్లుపాడు మండలంలోని…
సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష May 18,2024 | 11:45 హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది.…
TS ఇఎపిసెట్ -2024 ఫలితాలు విడుదల May 18,2024 | 12:00 హైదరాబాద్ : టీఎస్ ఇఎపిసెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి…
లండన్ పర్యటకు సీఎం జగన్.. ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..! May 18,2024 | 11:16 అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి…
కిర్గిస్తాన్ లో అల్లర్లు May 18,2024 | 11:12 భయాందోళనలో భారతీయ వైద్య విద్యార్థులు ప్రజాశక్తి-బొబ్బిలి : కిర్గిస్తాన్ లోని కిర్గిస్తాన్, అరబ్ యువకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కిర్గిస్తాన్ లో అరబ్ దేశానికి చెందిన యువతీ…
తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. May 18,2024 | 11:07 తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…
హైదరాబాద్ మెట్రో వేళలు మార్పు May 18,2024 | 10:59 హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి…
నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం May 18,2024 | 10:51 హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల…