judgement

  • Home
  • కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై నివేదికివ్వండి : హైకోర్టు

judgement

కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై నివేదికివ్వండి : హైకోర్టు

Jun 9,2024 | 10:42

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు…

ఉన్నావ్‌ బాధితురాలి తండ్రి హత్య కేసు

Jun 7,2024 | 23:58

– బిజెపి నాయకుడికి శిక్ష రద్దుకు కోర్టు నిరాకరణ న్యూఢిల్లీ : ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బిజెపి నాయకుడు కుల్దీప్‌ సెంగార్‌కు విధించిన…

కోమాలో ఉన్న భర్త ఆస్తి అమ్మేందుకు భార్యకు హైకోర్టు అనుమతి

May 30,2024 | 11:13

చెన్నై: భర్త కోమాలో ఉంటే అతడి ఆస్తి అమ్మేందుకు భార్యకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను…

అంబటి, మోహిత్‌రెడ్డి పిటిషన్లు కొట్టివేత

May 23,2024 | 23:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పల్నాడు జిల్లా సత్తెనపల్లి, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్‌ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి…

పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు 62- హైకోర్టు కీలక తీర్పు

May 21,2024 | 22:58

ప్రజాశక్తి-అమరావతి :రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పిఎసిఎస్‌) పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లని హైకోర్టు స్పష్టం చేసింది. పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు…

ఇసుక తవ్వకాలపై ‘సుప్రీం’ మరోసారి ఆగ్రహం

May 17,2024 | 08:44

 జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకు ఆదేశం  4 రోజుల్లోపు ఇసుక అక్రమ మైనింగ్‌ నిలిపేయాలి  క్రిమినల్‌ చర్యలకు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక అక్రమ…

పతంజలి కేసులో నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

May 15,2024 | 00:05

న్యూఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించేలా వాణిజ్య ప్రకటనలు జారీ చేస్తున్న కేసులో యోగా గురు రామ్‌దేవ్‌, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కోర్టు…

హైవే కిల్లర్ల ముఠాకు 45 ఏళ్ల జైలు

May 11,2024 | 08:34

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం – హైకోర్టు కీలక తీర్పు ప్రజాశక్తి-అమరావతి :హైవే కిల్లర్‌గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు…

పథకాలకు నిధులపై సుదీర్ఘ వాదనలు

May 10,2024 | 08:06

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఉదయం పదన్నర గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల…