కొబ్బరినీళ్లు ఆరోగ్యకరం Mar 4,2024 | 10:09 కొబ్బరినీళ్ళలో కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ప్రతిరోజూ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే ఎండలో శరీరం డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు.…
మోడీకి జతకకట్టిన పార్టీలను ఓడించండి : సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య Apr 28,2024 | 01:28 ప్రజాశక్తి – బాపట్ల నరేంద్ర మోడీ అడుగులకు మడుగులోత్తే టిడిపి, వైసిపిలను చిత్తుగా ఓడించి రాష్ట్రంలో ఇండియా వేదిక పార్టీలకు పట్టం కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…
బాలకృష్ణ యాత్ర విజయవంతం చేయాలి : టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య Apr 28,2024 | 01:25 ప్రజాశక్తి – మర్రిపూడి ఈ నెల 30న సినీ నటులు, హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ శంఖారావ యాత్ర విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…
సజ్జలను కలిసిన వెలుగొండయ్య మాస్టారు Apr 28,2024 | 01:24 ప్రజాశక్తి – పొదిలి స్థానిక శ్రీ వివేకానంద విద్యా సంస్థల వ్యవస్థాపకులు తాళ్లపల్లి వెలిగొండయ్య తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని శనివారం కలిశారు. ఇటీవల తనను…
వైసిపి మ్యానిఫెస్టోలో పాత హామీలే! Apr 28,2024 | 01:22 – విశాఖ ఉక్కు ఊసు లేదు -కొన్ని పథకాలకు స్వల్పంగా నిధులు పెంపు – ప్రత్యేక హోదాపై పాతపాటే – నాలుగేళ్ల తరువాత పింఛను పెంపు ప్రజాశక్తి…
ఐలవరంలో ఇంటింటి ప్రచారం Apr 28,2024 | 01:22 ప్రజాశక్తి – భట్టిప్రోలు టిడిపి ఎంఎల్ఎ అభ్యర్ధి నక్క ఆనందబాబు, టిడిపి బాపట్ల ఎంపి అభ్యర్ధి కృష్ణప్రసాద్ మండలంలోని ఐలవరంలో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు.…
టిడిపి కొంపముంచనున్న బిజెపి ప్రకటనలు Apr 28,2024 | 01:18 – ముస్లిం రిజర్వేషన్లపై విచిత్ర వైఖరి -ఖండించని టిడిపి, జనసేన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర…
ముక్కోణపు పోటీలో గెెలుపెవరిదో Apr 28,2024 | 01:10 -ఎట్టకేలకు టిడిపిలో ఐక్యత – సిపిఎంకు పెరుగుతున్న ఆదరణ వైసిపి ఎదురీత -కురుపాం నియోజకవర్గం పరిస్థితి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేదెవరు?…
ప్రభుత్వం విస్మరించింది.. సంఘం ఆదుకుంది Apr 28,2024 | 01:00 – ప్రమాదాల్లో మరణించిన 11 మంది ‘108’ సిబ్బంది – బాధిత కుటుంబాలకు రూ.80.6 లక్షల సాయం – ఎపి 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్…
సిఎం రేవంత్రెడ్డితో సిపిఎం నేతల భేటీ Apr 28,2024 | 00:56 ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం తెలంగాణ సిపిఎం ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సిఎంతో పాటు…