కొబ్బరినీళ్లు ఆరోగ్యకరం Mar 4,2024 | 10:09 కొబ్బరినీళ్ళలో కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ప్రతిరోజూ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే ఎండలో శరీరం డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు.…
కాశ్మీర్లో ప్రజాస్వామ్యం ఖూనీ May 12,2024 | 23:18 – సభలు, సమావేశాలకు అడ్డంకులు – ఎక్కడికక్కడ రాజకీయ కార్యకర్తల అరెస్టులు -శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. భారత రాజ్యాంగ కల్పించిన హక్కులను కేంద్రంలోని…
సచివాలయానికి పోయేదెలా…? May 12,2024 | 23:18 సచివాలయం ముందర రహదారిపై నిలిచిన వర్షపునీరు ప్రజాశక్తి- పొందూరు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ దృశ్యం పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలోనిది. చిన్నపాటి…
ఎస్ఎం కృష్ణకు తీవ్ర అస్వస్థత May 12,2024 | 23:14 బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల కిందట అనార్యోగంతో స్థానిక మణిపాల్ ఆస్పత్రిలో చేరిన ఆయన…
గ్రామాలకు పయనమైన ఎన్నికల సిబ్బంది May 12,2024 | 23:14 ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ పోలింగ్కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది గ్రామాలకు పయన మయ్యారు.…
జీడి రైతుకు భరోసా లభించేనా? May 12,2024 | 23:11 జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోసం ఏడాదిపైగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు ‘మద్దతు’ కరువవుతోంది. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ లక్షమంది రైతులు సంతకాలు చేసి గతేడాది…
6 నెలల తర్వాత తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం May 12,2024 | 23:05 డెహ్రాడున్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత సాంప్రదాయ డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్ ఆలయ తలుపులను ఆదివారం ఉదయం…
పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు May 12,2024 | 23:04 పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ ప్రజాశక్తి – శ్రీకాకుళం…
తొలిసారి ఓటేస్తున్నారా..? May 12,2024 | 23:02 అయితే ఇవి తెలుసుకోండి..! ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు వచ్చే అతిపెద్ద పండగ ఓటు. అటువంటి పండగలో ఓటు హక్కును విధిగా వినియోగించుకోవడం పౌరునిగా మన…
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనల హోరు May 12,2024 | 22:56 – ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతను వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…