Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల 4వదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) తెలిపింది.…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల 4వదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) తెలిపింది.…
బీహార్ : బీహార్లో లోక్ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్ స్కూల్లోని ఆదర్శ్ పోలింగ్ సెంటర్ వద్ద ఉత్సాహంగా…
తిరువనంతపురం : సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు జూన్…
అమేథీ : భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…
లక్నో : నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా బ్లాక్ తుఫాన్ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు…
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
న్యూఢిల్లీ : ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు టికెట్ ఇవ్వకుండా బిజెపి…
త్రిపురలో మళ్లీ రిగ్గింగ్ అత్యధిక శాతం పోలింగ్ అక్కడే యుపిలో అత్యల్పం నాలుగు గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించిన జనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గురువారం రెండో విడత…