Lok Sabha elections

  • Home
  • Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

Lok Sabha elections

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

May 13,2024 | 09:31

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా…

కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

May 10,2024 | 18:14

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌…

Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

May 10,2024 | 17:37

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…

మోడీ దేశానికి ప్రధాని కాలేరు : రాహుల్‌ గాంధీ

May 10,2024 | 16:05

లక్నో :  నరేంద్ర  మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.  ఉత్తరప్రదేశ్‌లో ఇండియా బ్లాక్‌ తుఫాన్‌ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్‌…

బిజెపి నేత మైనర్‌ కుమారుడి ఓటు ‘వీడియో’ .. మండిపడిన ప్రతిపక్షాలు

May 9,2024 | 16:35

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్‌ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు…

Lok Sabha Election: మూడో దశ 63 శాతం పోలింగ్‌

May 8,2024 | 08:51

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్‌సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌…

బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి బిజెపి టికెట్‌ సర్వత్రా విమర్శల వెల్లువ

May 3,2024 | 23:07

న్యూఢిల్లీ : ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు టికెట్‌ ఇవ్వకుండా బిజెపి…

రెండో విడత పోలింగ్‌ 63 శాతం

Apr 27,2024 | 08:12

త్రిపురలో మళ్లీ రిగ్గింగ్‌ అత్యధిక శాతం పోలింగ్‌ అక్కడే యుపిలో అత్యల్పం నాలుగు గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించిన జనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గురువారం రెండో విడత…