Lok Sabha elections

  • Home
  • Rahul Gandhi: కార్పొరేట్ల సాధనంగా మారి పోయారు

Lok Sabha elections

Rahul Gandhi: కార్పొరేట్ల సాధనంగా మారి పోయారు

Apr 17,2024 | 00:14

 మోడీపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు కోజికోడ్‌ : దేశంలోని కొందరు శతకోటీశ్వర్లు అయిన కార్పొరేట్‌ అధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సాధనంలా మారినట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌…

Rahul Gandhi : గిరిజనుల హక్కులపై దాడి చేస్తోన్న మోడీ ప్రభుత్వం

Apr 13,2024 | 18:49

రాయ్‌పూర్  :    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ…

Rahul Gandhi : ఆస్తుల విలువ రూ. 20 కోట్లు

Apr 4,2024 | 16:47

న్యూఢిల్లీ :    తాను కేవలం రూ.20 కోట్ల ఆస్థులను మాత్రమే కలిగి ఉన్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన అఫిడవిట్‌లో ప్రకటించారు. వయనాడ్‌ లోక్‌సభ…

లోక్‌సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె

Mar 24,2024 | 09:54

తమిళనాడు : వీరప్పన్ కుమార్తె, న్యాయవాది విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నామ్ తమిళ్ కచ్చి పార్టీ అభ్యర్థిగా తమిళనాడులోని కృష్ణగిరి నుంచి పోటీ చేయడానికి…

Loksabha: ‘తొలి’ నోటిఫికేషన్‌ విడుదల

Mar 20,2024 | 10:31

ఢిల్లీ : 2024 తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ దశలో 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్,…

ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచివుంచలేం!

Mar 17,2024 | 07:55

దాతల గోప్యతకై వ్యవస్థాగత యంత్రాంగం రూపొందించాలి సిఇసి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచిపెట్టడానికి ఎలాంటి అవకాశం వుండదని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌…

అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ లెఫ్ట్ ఫ్రంట్ మార్చ్

Mar 17,2024 | 07:48

కొల్‌కతా : వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ శనివారం కొల్‌కతాలో మార్చ్‌ నిర్వహించింది. ధర్మతల నుంచి పార్క్‌ సర్కస్‌ వరకు…

జమ్మూకాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు

Mar 16,2024 | 17:54

న్యూఢిల్లీ :    జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు.…

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Mar 17,2024 | 00:03

 న్యూఢిల్లీ :   దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఇసి) శనివారం విడుదల చేసింది.  లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌…