Lok Sabha elections

  • Home
  • Lok Sabha Election: ఐదు గంటల వరకు 61శాతం ఓటింగ్‌ నమోదు

Lok Sabha elections

Lok Sabha Election: ఐదు గంటల వరకు 61శాతం ఓటింగ్‌ నమోదు

Apr 26,2024 | 18:50

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతుంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లోని ప్రజలు…

ప్రధాని మోడీ భయపడుతున్నారు : రాహుల్‌ గాంధీ

Apr 26,2024 | 17:10

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ భయపడుతున్నారని, స్టేజీపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల…

2nd Phase – ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : రెండో విడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల…

Lok Sabha Election : 3 గంటల సమయానికి 49.78 శాతం ఓటింగ్‌ నమోదు

Apr 19,2024 | 17:14

న్యూఢిల్లీ :    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.…

సార్వత్రిక ఎన్నికల తొలిదశలో కొనసాగుతున్న పోలింగ్‌ ..

Apr 19,2024 | 13:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు…

తొలి విడత బరిలో కీలక నాయకులు

Apr 18,2024 | 00:13

వీరిలో 8 మంది కేంద్రమంత్రులు ఇద్దరు మాజీ సిఎంలు, ఒక మాజీ గవర్నర్‌ కూడా 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 19 నుంచి పోలింగ్‌ న్యూఢిల్లీ…

బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

Apr 17,2024 | 18:34

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19…

DMK: ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు

Apr 17,2024 | 15:33

చెన్నై :    కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మొబైల్‌ ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నాయంటూ తమిళనాడు అధికార పార్టీ డిఎంకె మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)కి …

అమేథీపై అనిశ్చితి.. స్పందించిన రాహుల్‌గాంధీ

Apr 17,2024 | 15:35

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మే 20న పోలింగ్‌ జరగనున్న ఈ నియోజకవర్గం నుండి…