Maldives

  • Home
  • మాల్దీవులను వీడిన భారత సైనికుల చివరి బ్యాచ్‌

Maldives

మాల్దీవులను వీడిన భారత సైనికుల చివరి బ్యాచ్‌

May 10,2024 | 15:35

మాలె :    మాల్దీవుల నుండి భారత్‌ తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికుల చివరి బ్యాచ్‌ దేశాన్ని వీడినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ…

మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ ఘన విజయం

Apr 23,2024 | 00:56

మాలే: మాల్దీవులు పార్లమెంట్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) భారీ మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను…

Maldives : పార్లమెంటు ఎన్నికల్లో మొయిజ్జు పార్టీ విజయం

Apr 22,2024 | 12:22

మాలె :    మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) విజయం సాధించింది. మజ్లీస్‌లో 93 స్థానాలకు…

మాల్దీవుల్లో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు – నేడు ఫలితాలు

Apr 22,2024 | 08:05

ముయిజ్ఞుకే విజయావకాశాలు మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్‌ (పీపుల్స్‌ మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది…

Maldives : కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికలు

Apr 21,2024 | 16:28

మాలె :   మాల్దీవుల్లో నేడు  పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి.  మాల్దీవుల పార్లమెంట్‌ (మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు సుమారు 2.8 లక్షల మంది…

మాల్దీవులను విడిచిపెట్టిన భారత సైనిక సిబ్బంది 2వ బ్యాచ్‌

Apr 14,2024 | 18:04

మాలె :    భారత సైనిక సిబ్బందికి చెందిన రెండవ బ్యాచ్‌ మాల్దీవులను విడిచిపెట్టినట్లు ఆదేశ అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు తెలిపారు. ఏప్రిల్‌ 21న జరగనున్న పార్లమెంటరీ…

పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 | 23:09

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.…

భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

Mar 7,2024 | 08:44

మాలె: హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలకు…

సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

Mar 6,2024 | 11:13

మాల్దీవుల  అధ్యక్షుడు ముయిజు మాలె :      భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు తెలిపారు. సాంకేతిక…