రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం
ప్రజాశక్తి- పెనుగంచిప్రోలు (ఎన్టిఆర్ జిల్లా) :రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఎన్టిఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల…
ప్రజాశక్తి- పెనుగంచిప్రోలు (ఎన్టిఆర్ జిల్లా) :రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఎన్టిఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల…
విజయవాడ : విజయవాడ పాయకాపురం (నున్న) పోలీస్ స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఓ యువతిని వేధిస్తున్నట్లు వ్యక్తిపై ఫిర్యాదు…
విశాఖ : స్కూటర్ను మినీ వ్యాన్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం విశాఖలోని సింహాచలం బాలాజీ నగర్ బస్ స్టాప్ సమీపంలో జరిగింది. దేవస్థానం…
వెంకటాపురం (ఏలూరు) : కామవరపుకోట మండలం వెంకటాపురం చెరువులో వ్యక్తి మృతదేహం బయటపడిన ఘటన ఆదివారం ఏలూరులో జరిగింది. హత్య అయ్యి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా…
మార్కాపురం (ప్రకాశం) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్రగాయమైన ఘటన మంగళవారం మార్కాపురం అడ్డరోడ్డు వద్ద జరిగింది. మార్కాపురం అడ్డరోడ్డు వద్ద నందిపాలెం గ్రామానికి చెందిన…
లాలాపేట (గుంటూరు) : వ్యక్తి తలపై రాయితోకొట్టి దుండగులు హత్య చేసిన ఘటన సోమవారం గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాలాపేట చేపల మార్కెట్…
కురుపాం (మన్యం) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం కురుపాంలో జరిగింది. కురుపాం మండలం ములిగూడ సెంటర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్స్…
ఒంగోలు : అంగన్వాడీ కార్యకర్తలపై అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడిన వ్యక్తిపై అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగింది. నిరవధిక…