mp kesineni nani

  • Home
  • ‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

mp kesineni nani

‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

Jan 30,2024 | 15:52

ఎన్టీఆర్‌: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన అభివఅద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మంగళవారం…

టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని

Jan 20,2024 | 15:47

విజయవాడ: కాల్‌ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల…

చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని

Jan 18,2024 | 15:08

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్‌ విగ్రహమనిఎంపీ కేశినేని నాని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదన్నారు. ఈ…

తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన : ఎంపీ కేశినేని

Jan 18,2024 | 12:10

ప్రజాశక్తి-విజయవాడ : తన కొడుకును సిఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కేశినేని భవన్‌ లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో…

టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో గందళగోళ పరిస్థితులే : కేశినేని నాని

Jan 12,2024 | 16:39

అమరావతి : టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో శుక్రవారం…

ఎంపీ కేశినేని నానిపై చిన్ని తీవ్ర విమర్శలు

Jan 11,2024 | 10:56

ప్రజాశక్తి-అమరావతి :సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. లోకేషను, విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని అన్నారు. నాలుగేళ్ల…

జంపింగుల జోరు

Jan 11,2024 | 07:06

టికెట్‌ రాకపోవడంతో పక్క పార్టీలవైపు చూపు వైసిపిలోకి కేశినేని నాని వైసిపికి కర్నూలు ఎంపి సంజీవ్‌ రాజీనామా జనసేన అధినేతను కలిసిన అంబటి రాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

చంద్రబాబు పచ్చి మోసగాడు.. అందులో డౌటేమి లేదు : టీడీపీ ఎంపీ కేశినేని నాని

Jan 10,2024 | 17:53

అమరావతి : ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని,…

సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ

Jan 10,2024 | 16:58

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.…