Nara Lokesh

  • Home
  • పదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400% వృద్థి

Nara Lokesh

పదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400% వృద్థి

Jun 20,2024 | 22:39

విజయవాడ : గడిచిన పదేళ్లలో భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ రంగం 400 శాతం వృద్థిని నమోదు చేసిందని సెల్‌కాన్‌ గ్రూపు సిఎండి వై గురు అన్నారు. ప్రస్తుతం రూ.1.2…

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం – విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌

Jun 14,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు తీసుకొచ్చి పెద్దయెత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని విద్యాశాఖ, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి నారా…

జగన్‌ హత్యారాజకీయాలు ఆపాలి : ఎమ్మెల్యే లోకేష్

Jun 10,2024 | 22:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు…

లోకేష్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు

Jun 10,2024 | 22:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్‌ నివాసంలో సోమవారం కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో…

లోకేష్ ని కలిసిన టిడిపి విజేతలు

Jun 6,2024 | 14:17

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిసారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం…

లోకేష్‌ను కలిసిన టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు

Jun 5,2024 | 22:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి పలు అంశాలపై చర్చించారు.…

ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం : లోకేష్‌

Jun 5,2024 | 00:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం తమ లక్ష్యమని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తమ కూటమికి అద్భుత విజయాన్ని అందించిన…

లోకేష్‌కు టిడిపి పగ్గాలు?

May 27,2024 | 05:13

పార్టీలో పెరుగుతున్న డిమాండ్‌  సీనియర్ల నోట అదే మాట ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి పగ్గాలు లోకేష్‌కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా…

జగన్‌ వేధింపులతో పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు పరార్‌ : లోకేష్‌

May 11,2024 | 13:55

తిరుపతి : 2019లో రాయలసీమ మీ బిడ్డనంటూ వచ్చి ముద్దులు పెట్టారు, అందరం మోసపోయాం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు.…