Nara Lokesh

  • Home
  • వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు : లోకేశ్‌

Nara Lokesh

వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు : లోకేశ్‌

Mar 10,2024 | 13:01

ఉరవకొండ : వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారని.. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఉరవకొండ…

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Mar 7,2024 | 20:47

– అధికారంలోకి వస్తే అక్రమ కేసులు ఎత్తేస్తాం – శంఖారావం సభలో నారా లోకేష్‌ ప్రజాశక్తి – హిందూపురం: టిడిపి అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు : లోకేశ్‌

Mar 6,2024 | 08:10

మంగళగిరి: బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’…

మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా : లోకేష్‌

Mar 5,2024 | 15:20

ప్రజాశక్తి-అమరావతి : గత అయిదేళ్లుగా సిఎం జగన్‌ సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని టిడిపి జాతీయ…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…

మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? : లోకేశ్‌

Mar 2,2024 | 10:22

అమరావతి : మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు…

స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై స్పందించరేం ?

Feb 20,2024 | 08:49

నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు రెక్కలు లేని ఫ్యాన్‌ను చెత్తబుట్టలో వేయండి శంఖారావం సభల్లో నారా లోకేష్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, గాజువాక, సీతమ్మధార, బుచ్చయ్యపేట…

విశాఖను విషాదనగరంగా మార్చేశారు : లోకేశ్‌

Feb 19,2024 | 12:17

విశాఖ : విశాఖను విషాదనగరంగా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. సోమవారం విశాఖ నగరంలో జరిగిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ…

అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

Feb 18,2024 | 12:01

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక…