Nara Lokesh

  • Home
  • జగన్‌ వేధింపులతో పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు పరార్‌ : లోకేష్‌

Nara Lokesh

జగన్‌ వేధింపులతో పక్కరాష్ట్రాలకు పరిశ్రమలు పరార్‌ : లోకేష్‌

May 11,2024 | 13:55

తిరుపతి : 2019లో రాయలసీమ మీ బిడ్డనంటూ వచ్చి ముద్దులు పెట్టారు, అందరం మోసపోయాం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు.…

ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం : లోకేష్‌

May 7,2024 | 22:31

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. విజయనగరంలోని అయోధ్యా…

అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు

May 5,2024 | 21:29

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌, సిటీ : నెల రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే…

‘అన్నమయ్య’ బాధితులకు న్యాయం చేస్తాం : నారా లోకేష్‌

May 4,2024 | 21:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, వారికి సమన్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన…

ఒకే రాష్ట్రం…ఒకే రాజధాని..!

May 2,2024 | 23:28

 అభివృద్ధి వికేంద్రీకరణే టిడిపి లక్ష్యం  చంద్రగిరిలో ‘హలో లోకేష్‌’ ప్రజాశక్తి -తిరుపతి బ్యూరో, రామచంద్రపురం (చంద్రగిరి) : ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని… అభివృద్ధి వీకేంద్రీకరణే టిడిపి…

వలంటీర్‌ కావాలా? ఐటీ ఉద్యోగం కావాలా?

May 1,2024 | 23:52

 విజన్‌ ఉన్న నేత చంద్రబాబు : లోకేష్‌ ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని టిడిపి జాతీయ…

20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం..

May 1,2024 | 00:58

 యువగళం సభలో నారా లోకేష్‌ ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు…

లోకేష్‌ను కలిసిన పారిశ్రామికవేత్త పాపారావు కుటుంబం

Apr 30,2024 | 10:30

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మండల కేంద్రానికి…

ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా అమరావతి నిర్మిస్తాం

Apr 28,2024 | 12:27

 మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారాలోకేష్‌ ప్రజాశక్తి-మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని…