హైకోర్టులో సిఎం రేవంత్ పిటిషన్
తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలంటూ ఆ పిటిషన్లో కోరారు.…
తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలంటూ ఆ పిటిషన్లో కోరారు.…
ముంబయి : స్థానిక పోలీసుల పిటిషన్ను కొట్టివేయాలంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసును…
పిటిషన్ను వెనక్కి పంపిన జమ్మలమడుగు కోర్టు ! ప్రజాశక్తి – పులివెందుల టౌన్ (వైఎస్ఆర్ జిల్లా) : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు అనుకూలంగా…
స్థిరాస్తుల అటాచ్మెంటుకు రంగం సిద్ధం… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆర్థిక నేరాలకు పాల్పడిన సాయిసాధన చిట్స్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాలడుగు…
రాష్ట్రపతికి క్రైస్తవ మహిళా నేతల వినతి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మెనార్టీలపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయని క్రైస్తవ మహిళా నేతలు, మత పెద్దలు, ప్రతినిధులు, క్రైస్తవ సంఘాలు…
ప్రజాశక్తి-అమరావతి : చిలకలూరిపేట పట్టణ పోలీసులు పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైసిపి నేత, మాజీ మంత్రి విడదల రజిని, ఆమె పిఎలు నాగశెట్టి…
న్యూఢిల్లీ : గతేడాది ఆగస్టు నెలలో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఓ వైద్యవిద్యార్థిని దారుణంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్…
ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు, వేదాయపాలెం, కావలి వన్టౌన్ పిఎస్లలో నమోదైన కేసులను కొట్టేయాలంటూ వైసిపి నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై…
నంద్యాల : చెంచు గిరిజన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ కు కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం…