Sikkim: సిక్కింలో 15 మంది పర్యాటకులను రక్షించిన సహాయక సిబ్బంది .. Jun 18,2024 | 23:55 గ్యాంగ్టక్ : సిక్కింలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఉత్తర సిక్కింలోని లాచౌంగ్ ప్రాంతంలో సుమారు 1200 మంది పర్యాటకులు…
స్కూల్ను సందర్శించిన ఎంపిపి-సిపిఎం బృందం Jun 29,2024 | 15:08 ప్రజాశక్తి-విఆర్.పురం (అల్లూరి) : మండలంలోని ఉన్న చిన్నమట్టపల్లి చింతరేగుపల్లి, అడివెంకన్నగూడెం, రామవరం, ఆయా బడులను పిల్లలు భోజనము శనివారం రోజున ఎంపీపీ కారంలక్ష్మితోపాటు సిపిఎం బఅందం పరిశీలించింది.…
రేషన్ మాఫియాకు అడ్డాగా కాకినాడ : ఏపీ మంత్రి నాదెండ్ల Jun 29,2024 | 15:02 ప్రజాశక్తి-కాకినాడ : రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని తెలిపారు.…
Protest – విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టిన ఉపాధ్యాయులు Jun 29,2024 | 14:47 పెదబయలు (అల్లూరి) : గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాలల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్ర అన్యాయం ప్రభుత్వం చేస్తుందంటూ …. శనివారం పెదబయలులోని…
కూలిన రాజ్కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్ Jun 29,2024 | 15:03 రాజ్కోట్ :ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 వద్ద శుక్రవారం ఉదయం పైకప్పు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ…
విశాఖలో అట్టహాసంగా ఎపిఎల్ ట్రోపీ, జెర్సీల ఆవిష్కరణ Jun 29,2024 | 14:27 ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో జూన్ 30 నుండి నిర్వహించానున్న ఎపిఎల్ సీజన్ – 3 ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలోని ప్రముఖ…
NEET- paper leak case : జార్ఖండ్లోని ఓ జర్నలిస్టుని అరెస్టు చేసిన సిబిఐ Jun 29,2024 | 14:15 రాంచీ : నీట్ పేపర్ లీక్ యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ అంశం పార్లమెంట్ను సైతం…
Amaravati ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ Jun 29,2024 | 13:45 అమరావతి : అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డిఎ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం … అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్…
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీపై.. గవర్నర్ పరువు నష్టం దావా Jun 29,2024 | 13:40 కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై.. ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం దావా వేశారు. మమతా ఇటీవల మహిళలు రాజ్భవన్లోకి వెళ్లేందుకు…
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ Jun 29,2024 | 13:30 కొండగట్టు (జగిత్యాల) : ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు పవన్…