శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ
కదిరి (అనంతపురం) : కదిరి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పై ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపాన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…
కదిరి (అనంతపురం) : కదిరి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పై ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపాన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…
విజయవాడ : విజయవాడ బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభించనున్న అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా…
-రేపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్ ప్రజాశక్తి- విజయవాడ :విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం పనులు…
మాజీ మంత్రి నక్కాఆనంద బాబు ప్రజాశక్తి-తుళ్లూరు : ప్రజాధనం దోచుకునేందుకే ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిందని టిడిపి పొలిట్ బ్యూరో…
ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణను రాష్ట్రంలో పండగ వాతావరణంలో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పీడిత రాజన్న దొర, బిసి…
విజయవాడ : విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవానికి జనవరి 20న సన్నాహాలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. తాడేపల్లిలోని వైసిపి…