విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) : విద్యుదాఘాతంతో ఎద్దులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా పిచ్చాటురు మండలం పులికుండ్రం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి…
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) : విద్యుదాఘాతంతో ఎద్దులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా పిచ్చాటురు మండలం పులికుండ్రం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి…
నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరకీ షోకాజు నోటీసులు జారీ చేస్తాం తిరుపతి జిల్లా ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి ప్రజాశక్తి-కోట(తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ…
28 దుంగలు స్వాధీనం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) : అన్నమయ్య జిల్లా సురబీ ఫారెస్ట్ బీటు పరిధిలో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.…
ప్రజాశక్తి-తిరుమల : ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, విక్రయించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, కల్యాణకట్ట, హుండీ ఆదాయం తదితర వివరాలను టిటిడి…
ప్రజాశక్తి-పెళ్లకూరు(తిరుపతి) :పెళ్లకూరు మండలంలోని చవట కండ్రిగ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి.…
ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ వినాయక సొసైటీ మరియు మహిళా టైలర్స్ వెల్ఫేర్. అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్…
ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) : తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం పరిధిలో తమకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని చిందేపల్లిలో జగనన్న ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ…
ప్రజాశక్తి-తిరుమల : పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లిన ఘటన వాస్తవమేనని ఎస్పి కే.శ్రీనివాస్ తెలిపారు. వెంకటగిరి -ఏర్పేడు మార్గంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద ఘటన జరిగిందన్నారు.…
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి : సిఐటియు జిల్లా నాయకులు ఎస్. జయచంద్ర ప్రజాశక్తి – క్యాంపస్ ( తిరుపతి) : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం…