దుష్పరిపాలనపై ప్రజాగ్రహం.. ఎన్నికల ఫలితాలపై సిపిఎం
ప్రజాశక్తి-అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన…