‘వందేభారత్’ వేగం తగ్గిపోయింది
న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్ల వేగం తగ్గిపోతోంది. 2020-21లో సగటున గంటకు 84.48 కిలోమీటర్ల వేగంతో నడిచిన వందేభారత్ రైళ్లు 2023-24లో 76.25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే…
న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్ల వేగం తగ్గిపోతోంది. 2020-21లో సగటున గంటకు 84.48 కిలోమీటర్ల వేగంతో నడిచిన వందేభారత్ రైళ్లు 2023-24లో 76.25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ-భువనేశ్వర్ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం రైల్వేస్టేషన్లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ యీ రైలును…
సికింద్రాబాద్: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలుతోపాటు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం – సికింద్రాబాద్ (20833) వందే భరత్ రైల్ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది శుక్రవారం ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్…
ప్రయాణీకుడు ఫిర్యాదు న్యూఢిల్లీ : హైస్పీడ్ వందే భారత్ రైలుపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నా ..ఈ రైళ్లలోని భోజన సదుపాయలపై తరచూ ప్రయాణికుల…
కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్…
గుంటూరు : గుంటూరు నుండి తిరుపతికి వందే భారత్ రైలులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రోజు మాట్లాడుతూ…