Vande Bharat train

  • Home
  • ‘వందేభారత్‌’ వేగం తగ్గిపోయింది

Vande Bharat train

‘వందేభారత్‌’ వేగం తగ్గిపోయింది

Jun 9,2024 | 10:35

న్యూఢిల్లీ : వందేభారత్‌ రైళ్ల వేగం తగ్గిపోతోంది. 2020-21లో సగటున గంటకు 84.48 కిలోమీటర్ల వేగంతో నడిచిన వందేభారత్‌ రైళ్లు 2023-24లో 76.25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే…

విశాఖ – భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలుకు నగరంలో ఘనస్వాగతం

Mar 12,2024 | 16:36

ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ-భువనేశ్వర్‌ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు విజయనగరం రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ యీ రైలును…

నేడు సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు రద్దు

Mar 8,2024 | 15:06

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్‌ వందే భారత్‌ రైలుతోపాటు…

సాంకేతిక లోపంతో నిచిపోయిన విశాఖ వందే భారత్‌

Mar 8,2024 | 09:31

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833) వందే భరత్‌ రైల్‌ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది శుక్రవారం ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్‌…

‘వందేభారత్‌ ‘ పెరుగులో ఫంగస్‌

Mar 6,2024 | 11:03

 ప్రయాణీకుడు ఫిర్యాదు న్యూఢిల్లీ : హైస్పీడ్‌ వందే భారత్‌ రైలుపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నా ..ఈ రైళ్లలోని భోజన సదుపాయలపై తరచూ ప్రయాణికుల…

పిట్టను కొట్టబోతే ఆ రాయి వందేభారత్‌ రైలుకు తగిలింది.. ఇంకేముంది..!

Dec 31,2023 | 13:58

కాజీపేట (తెలంగాణ) : పిట్టను కొట్టబోతే ఆ రాయి కాస్తా వందేభారత్‌ రైలుకు తగిలి అద్దం పగిలింది… ఇంకేముంది ఆ ముసలాయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్‌…

వందేభారత్‌ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా

Dec 16,2023 | 14:05

గుంటూరు : గుంటూరు నుండి తిరుపతికి వందే భారత్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రోజు మాట్లాడుతూ…