ఢిల్లీకి నీళ్లివ్వాలి : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని తీవ్రమైన నీటి సంక్షోభం వెంటాడుతోంది. అక్కడి ప్రజలు నీటి చుక్క కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని తీవ్రమైన నీటి సంక్షోభం వెంటాడుతోంది. అక్కడి ప్రజలు నీటి చుక్క కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ…
గుమ్మడి గండువ ప్రజలు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ చొరవ తీసుకుని తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు ప్రజాశక్తి-హుకుంపేట : గిరిజనులకు గొంతు ఎండుతోంది. కానరాని…
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 193 సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంకులు ఉన్నాయి. వాటిలో 10 శాతం ట్యాంకులు అడుగంటాయి. మిగిలిన వాటిలోనూ 50…
ఇంకా పూర్తిగా నిండని చెరువులు తూడు, గుర్రపుడెక్కతో కాల్వల్లో ముందుకు పారని నీరు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వల ద్వారా తాగునీటి…
ప్రత్తిపాడు (గుంటూరు) : తాగడానికి నీళ్లివ్వండి అంటూ … ప్రత్తిపాడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి సోమవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ……
ప్రజాశక్తి- అజిత్సింగ్నగర్ (విజయవాడ) : ‘ప్రజల గొంతెండుతోంది. వెంటనే తాగునీరు సరఫరా చేయండి’ అంటూ విజయవాడ నగరంలోని 64వ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ (కండ్రిక…
పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు ప్రజాశక్తి- వి అర్ పురం: మండలంలోని విఆర్ పురం రాజీవ్ గాంధీ సెంటర్లో గల తాగు నీటి చేతి బోరు నిరుపయోగంగా మారింది.…
ప్రజాశక్తి- పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : తాగునీటి కోసం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పంచాయతీ పరిధిలోని ఐనముక్కుల ఎస్సి కాలనీ…