workers protest

  • Home
  • జ్యూట్‌ మిల్లు స్థలాన్ని ఆక్రమించి కార్మికుల నిరసన

workers protest

జ్యూట్‌ మిల్లు స్థలాన్ని ఆక్రమించి కార్మికుల నిరసన

Jun 11,2024 | 12:20

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : పిఎఫ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ … శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు స్థలాన్ని కార్మికులు అక్రమించుకొని మంగళవారం నిరసన తెలిపారు. జ్యూట్‌…

సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మికులకు సిఐటియు మద్దతు

Jun 10,2024 | 14:24

ఫ్యాక్టరీని ఏకపక్షంగా మూసి వేయడం తగదు ఉద్యోగ కార్మిక న్యాయం చేయకపోతే ఆందోళన ఉతృతం సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలను ప్రజాశక్తి-గణపవరం : పశ్చిమ గోదావరి జిల్లా…

చరిత్రలో తొలిసారిగా శాంసంగ్ కార్మికుల సమ్మె 

Jun 9,2024 | 09:12

సియోల్ : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కార్మికులు చరిత్రలో తొలిసారి సమ్మెకు దిగారు. శాంసంగ్ చిప్‌ల తయారీ విభాగం కార్మికులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో…

జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ – ఒడిశాకు కార్మికుల బదిలీ

May 17,2024 | 23:26

-నిరసనగా ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం):విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమకు శుక్రవారం ఉదయం నుంచి యాజమాన్యం…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

May 16,2024 | 22:10

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…