మరో అవకాశం ఇవ్వండి : కోలగట్ల
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 42 వ డివిజన్ కామాక్షి నగర్ తదితర ప్రాంతాలలో డిప్యూటీ స్పీకర్, వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 42 వ డివిజన్ కామాక్షి నగర్ తదితర ప్రాంతాలలో డిప్యూటీ స్పీకర్, వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల…
ప్రజాశక్తి-తాడేపల్లి: కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. యనమల కృష్ణుడికి జగన్ వైసిపి కండువా కప్పి…
ప్రజాశక్తి-అమరావతి : వైసిపి మేనిఫెస్టో 2024 విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్గ్రేడ్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్లపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ…
ప్రజాశక్తి కర్నూలు క్రైమ్ : కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్ బుధవారం నామినేషన్ వేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డా.ఇస్మాయిల్ స్వగృహంలో…
ప్రజాశక్తి-పల్నాడు : సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పల్నాడు జిల్లాలో 6వ రోజైన బుధవారం నరసరావుపేట వైసిపి పార్లమెంట్ అభ్యర్థిగా అనీల్ కుమార్ యాదవ్ తరపున ఆయన…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైసిపిలో చేరుతున్నారు. తాజాగా బస్సు యాత్రలో భాగంగా…
విశాఖపట్నం : పద్మనాభం మండలంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించిన తర్వాత గ్రామాలకు గ్రామాలు వైసీపీని వీడి టిడిపి…
టిడిపి, వైసిపిలకు సిపిఎం డిమాండ్ ఎన్నికల ప్రచారంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న మోసపూరిత మౌనంతో బిజెపి కుట్రకు వైసిపి పరోక్ష మద్దతు ప్రజాశక్తి – అమరావతి…