దేవాలయాల్లో పూజలు

Dec 2,2023 20:55
పూజలు చేస్తున్న మాదాసు గంగాధర్‌పలు

పూజలు చేస్తున్న మాదాసు గంగాధర్‌పలు
దేవాలయాల్లో పూజలు
ప్రజాశక్తి-కలువాయి:మండలంలోని కుల్లూరు గ్రామంలో వైసిపి రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం కార్తీక మాసంను పురస్కరించుకొని పోలేరమ్మ, అంకమ్మ, అచ్యుత స్వామి దేవాలయాల్లో పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కుల్లూరు భక్తుల సహకారాలతో నిర్మిస్తున్న గ్రామ దేవత పోలేరమ్మ గుడి నిర్మాణం పనులను పరిశీలించారు.

➡️