శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సందర్శించారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.

➡️