ttd

  • Home
  • శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం!

ttd

శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం!

Apr 25,2024 | 21:50

-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్‌బిఐ అనుమతి -తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్‌ సిగల్‌ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ…

శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Apr 24,2024 | 12:54

ప్రజాశక్తి-తిరుమల : జులై ​నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం…

శ్రీవారి ని దర్శించుకోవడం సంతోషంగా ఉంది : పివి సింధు

Apr 17,2024 | 18:29

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో కలిసి…

శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది

Apr 9,2024 | 21:05

ప్రజాశక్తి – తిరుమల, శ్రీశైలం : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత…

శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

Apr 7,2024 | 21:25

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సందర్శించారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం…

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Apr 2,2024 | 21:50

ప్రజాశక్తి- తిరుమల :ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి…

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

Mar 28,2024 | 11:11

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్‌ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…