తిరుమలలో వడగళ్ల వాన
ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…
ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా…
-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్బిఐ అనుమతి -తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్ సిగల్ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ…
ప్రజాశక్తి-తిరుమల : జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం…
తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో కలిసి…
ప్రజాశక్తి – తిరుమల, శ్రీశైలం : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత…
ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సందర్శించారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 56,228 మంది…