tirumala tirupathi temple

  • Home
  • సస్పెన్షన్లు…బదిలీలు

tirumala tirupathi temple

సస్పెన్షన్లు…బదిలీలు

Jan 10,2025 | 00:28

అధికారులపై చర్యలు వెల్లడించిన సిఎం ప్రజాశక్తి – తిరుపతి : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాటకు బాధ్యులైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుం…

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : టిటిడి

Nov 26,2024 | 04:20

ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి నిర్వహించనున్నట్లు టిటిడి అడిషనల్‌ ఇఒ సిహెచ్‌ వెంకయ్య చౌదరి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Oct 1,2024 | 20:22

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : అక్టోబరు నాలుగు నుంచి 12 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.…

టిటిడి ఛైర్మన్‌గా బిఆర్‌ నాయుడు?

Sep 29,2024 | 23:08

 నేడు నామినేటెడ్‌ పోస్టుల రెండో జాబితా! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్‌గా బొలినేని రాజగోపాల్‌ నాయుడు పేరు ఖరారైనట్లు సమాచారం.…

నెయ్యి కల్తీ మీద సమగ్రమైన విచారణ చేపట్టాలి : రమణ దీక్షితులు

Sep 20,2024 | 11:38

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సమగ్రమైన విచారణ చేపట్టాలని టిటిడి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు డిమాండ్‌ చేశారు. తిరుమలలో నిర్వహించిన మీడియా…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ..

Sep 4,2024 | 11:20

తిరుమల:ఏపీలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు అల్లకల్లోలం సఅష్టించాయి. అయితే నిత్యం…

బ్రహ్మోత్సవాలకు 8 ప్రథమ చికిత్స కేంద్రాలు

Aug 25,2024 | 22:15

ప్రజాశక్తి- తిరుమల :శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాది మంది యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టిటిడి వైద్య విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో…

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Aug 24,2024 | 22:53

ప్రజాశక్తి- తిరుమల :తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే…

అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో దాతలకు వసతి రద్దు

Aug 21,2024 | 10:45

తిరుమల : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 4 నుంచి 12 వరకు దాతలకు వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.…