tirumala tirupathi temple

  • Home
  • కిక్కిరిసిన తిరుమల క్షేత్రం..

tirumala tirupathi temple

కిక్కిరిసిన తిరుమల క్షేత్రం..

Apr 28,2024 | 10:59

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా…

శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం!

Apr 25,2024 | 21:50

-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్‌బిఐ అనుమతి -తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్‌ సిగల్‌ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ…

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Apr 21,2024 | 11:15

అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…

శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

Apr 7,2024 | 21:25

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సందర్శించారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం…

తెలుగు కేలండర్‌ ఆవిష్కరణ

Apr 5,2024 | 22:07

ప్రజాశక్తి – తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి…

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Apr 2,2024 | 21:50

ప్రజాశక్తి- తిరుమల :ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

Mar 29,2024 | 13:45

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎపి హైకోర్టు…