ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • అనాధ బాలలకు రగ్గులు పంపిణీ

ఎన్టీఆర్-జిల్లా

అనాధ బాలలకు రగ్గులు పంపిణీ

Nov 28,2023 | 20:59

కృష్ణా: ఉన్నంతలో పేదలకు ఎంతో కొంత సహాయం చేయడంలోనే ఆత్మ సంతృప్తి ఉందని తానా ఆతిథ్యం కమిటీ ఛైర్మన్‌ అక్కినేని ఆనంద్‌ తెలిపారు. కానూరులోని అనాధాశ్రమంలో ఉత్తర…

నకిలీ మిర్చి నారుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Nov 25,2023 | 15:23

ప్రజాశక్తి-గంపలగూడెం : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను ఊటుకూరు గ్రామాలకు చెందిన రైతు కౌలు రైతులు 2016 -17 సం వ్యవసాయ సీజన్లో భాగంగా నష్టపరిహారం…

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డి.వై.ఈ.ఓ వెంకటప్పయ్యను సస్పెండ్ చేయాలి

Nov 24,2023 | 18:05

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జగ్గయ్యపేట: నియోజకవర్గంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న జిల్లా…

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Nov 23,2023 | 15:25

ప్రజాశక్తి – రెడ్డిగూడెం(ఎన్టీఆర్-జిల్లా) : ఈ నెల 26 వ తేదీన ‘భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని గురువారం నాడు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు…

కార్మికుల హక్కుల కోసం తుది వరకు పోరాడిన డేవిడ్‌ సంస్మరణ సభలో పలువురు వక్తలు

Nov 23,2023 | 12:21

  ప్రజాశక్తి – విజయవాడ : అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తుది వరకు తన జీవితాన్ని మునిసిపల్‌ కార్మికోద్యమానికి, సిపిఎంకు ధారపోసిన ధన్యజీవి, పోరాట యోధుడని…

బాలల్లో సృజనాత్మకతను పెంపొందించాలి: జెసి

Nov 23,2023 | 12:18

  ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడం ద్వారా, వారి బాల్యాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు.…

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తా : సజ్జల రామకృష్ణారెడ్డి

Nov 23,2023 | 12:15

  ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం ఎపి రెవెన్యూ జెఎసి చైర్మన్‌ వి.ఎస్‌.దివాకర్‌ ఆధ్వర్యంలో…

క్రికెట్‌ వీక్షించేందుకు భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌లు

Nov 23,2023 | 12:09

  ప్రజాశక్తి – నందిగామ : ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల కోసం నందిగామ జడ్పీ పాఠశాలలో ఆదివారం భారీ ఎల్‌.ఈ.డి…

వైద్యుల సేవలు గ్రామాలకూ విస్తరించాలి : వెంకయ్య నాయుడు

Nov 23,2023 | 12:04

  ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : అత్యాధునికంగా నిర్మించిన పి.వి.ఆర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్‌ను ఆదివారం మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య…