ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • ప్రజల ప్రాణాలతో కెమికల్‌ ఫ్యాక్టరీల చెలగాటం : జై భీమ్‌ భారత్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరిసే మధు

ఎన్టీఆర్-జిల్లా

ప్రజల ప్రాణాలతో కెమికల్‌ ఫ్యాక్టరీల చెలగాటం : జై భీమ్‌ భారత్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరిసే మధు

Apr 9,2024 | 21:55

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్‌ ఆటోనగర్‌లో ఉన్న మూడు కెమికల్‌ ఫ్యాక్టరీలు ప్రజాప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని జై భీమ్‌ భారత్‌…

పలుచోట్ల ఉగాది వేడుకలు

Apr 9,2024 | 21:53

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కష్ణా మిల్క్‌ యూనియన్‌, విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణ లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా…

దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచించినబిజెపి, వైసిపిలను గద్దె దించాలిసెంట్రల్‌ సిపిఎం అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు

Apr 9,2024 | 21:47

ప్రజాశక్తి – అజిత్‌ సింగ్‌నగర్‌ : దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచించిన బిజెపి, వైసిపిలను గద్దె దించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ…

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు

Apr 9,2024 | 19:13

ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల…

మసీదులు ముస్తాబు

Apr 9,2024 | 18:00

ప్రజాశక్తి – వీరులపాడు : మండలంలో పలు గ్రామాల్లో ఉన్న మసీదులు ఈద్గా రంగులతో రంగులతో ముస్తాబవుతున్నాయి. ఈ మాసం పూర్తిగా ఖురాన్‌ను పూర్తిగా కంఠస్తం చేసి…

ఎన్నికల సెక్టార్‌ అధికారులతో ఆర్‌డిఒ సమీక్ష

Jun 10,2024 | 17:59

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్‌ కాలేజ్‌లో సోమవారం ఎన్నికల విధి నిర్వహణ…

Apr 8,2024 | 21:49

యూనివర్శిటీ కార్యాలయం ప్రారంభంప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : అత్యున్నతస్థాయి విద్యా ప్రమాణాలను అందిస్తున్న మార్వాడి యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం లబ్బీపేటలోని గిరి సాయి అపార్టుమెంట్‌ నందు సోమవారం…

Apr 8,2024 | 21:38

చైతన్య ఐఐటి అకాడమీకి అవార్డుప్రజాశక్తి- నందిగామ : దేశంలోనే ప్రఖ్యాత అడ్మిషన్స్‌ ఆరో సంస్థ ఆధ్వర్యంలో ఐఐటి, ఎన్‌ఐటి సీట్ల సాధనలో ముందుండే ప్రఖ్యాత విద్యా సంస్థలకు…

Apr 8,2024 | 21:36

తాగునీటి కాలుష్యంపై చర్చిస్తాంప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : అధికారుల మౌనం మా ఊరు పాలిట శాపం అని, తాగునీటిలో విటిపిఎస్‌ బూడిద కలుస్తుందని దీనిపై చర్యలు తీసుకోవాలని…