ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఎన్టీఆర్-జిల్లా

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

Apr 30,2024 | 22:17

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బాలాజీ ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ప్రతినిధులు అభ్యర్థులు సహకరించాలని…

హోరెత్తుతున్న ప్రచారం…

Apr 30,2024 | 22:16

ఓటర్లను ఆకట్టుకునే పనిలో వైసిపి, టిడిపి, సిపిఎం వినూత్న రీతిలో సెంట్రల్‌లో ఇండియా వేదిక పార్టీల ప్రచారం రెండు సార్లు నియోజకవర్గాన్ని చుట్టి వచ్చిన సిపిఎం అభ్యర్ధి…

విజయవాడలో విషాదం

Apr 30,2024 | 22:14

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు విజయవాడ నగరంలో విషాదం…

మేడే సందర్భంగా కొబ్బరి చిప్ప, ఇటుకపై శ్రామిక దంపతులు, శ్రామిక మహిళ చిత్రాలు

Apr 30,2024 | 22:12

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : మేడే సందర్భంగా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్‌ కొబ్బరి చిప్పపై శ్రామిక దంపతులు పనిచేస్తున్న దృశ్యాన్ని ఎరుపు రంగు…

బరిలో 207 మంది

Apr 29,2024 | 23:45

కృష్ణాలో 94, ఎన్‌టిఆర్‌లో 113 మంది పోటీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి గుర్తులు కేటాయింపు ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ…

స్వతంత్రులు, చిన్న పార్టీలకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

Apr 29,2024 | 23:44

ఆందోళనలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అభ్యర్థులు ప్రజాశక్తి-కష్ణాప్రతినిధి స్వతంత్ర అభ్యర్థులకు, పలు ఇతర పార్టీల అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ గుర్తును కేటాయించడం…టిడిపి, జనసేన,…

జోరుగా అభ్యర్థుల ప్రచారాల హోరు

Apr 29,2024 | 22:15

రెడ్డిగూడెంలో టిడిపి ప్రచారం ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రంలో రాఘవాపురం, రెడ్డిగూడెం సెంటర్‌లో టీడీపీ మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట…

మేథో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవాలి

Apr 29,2024 | 22:13

ప్రజాశక్తి – వన్‌టౌన్‌: మేథో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవటం ద్వారా మరింత ఆదాయాన్ని పొందవచ్చని కేంద్ర పెటెంట్లు అండ్‌ డిజైన్స్‌ జాయింట్‌ కంట్రోలర్‌ (చెన్నై) ఎం…

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినికి సత్కారం

Apr 29,2024 | 22:12

ప్రజాశక్తి – వత్సవాయి : మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 590 మార్కులు సాధించిన కావ్యశ్రీని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ఆధ్వర్యంలో…