ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాన్‌ మృతి

ఎన్టీఆర్-జిల్లా

రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాన్‌ మృతి

May 2,2024 | 14:00

ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్‌టిఆర్‌) : రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాన్‌ మృతి చెందారు. గంపలగూడెం తూర్పు దళితవాడకి చెందిన తాళ్లూరు కృష్ణదాస్‌ (55) పోస్ట్‌మాన్‌ ఉదయం విజయవాడ నుండి స్కూటీపై…

దక్షిణ భారత స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు కష్ణా టీమ్‌

May 1,2024 | 22:01

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కేరళలోని మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయం (కొట్టా యం) నిర్వహిస్తున్న దక్షిణ భారత అంతర్‌ విశ్వ విద్యాలయం హ్యాండ్‌ బాల్‌…

సిపిఐ, కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారాలు

May 1,2024 | 22:01

ప్రజాశక్తి – భవానీపురం : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్‌ అల్పసంఖ్యాక వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లను…

హోం ఓటింగ్‌కు 35 బృందాలు :

May 1,2024 | 22:00

 జిల్లా ఎన్నికల అధికారి ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : నేటి నుండి జిల్లాలోని వయోవద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునే (హోం ఓటింగ్‌) సౌకర్యం కల్పించేందు…

ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయం

May 1,2024 | 21:59

జిల్లా ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయమైనదని జిల్లా ఎన్నికల అధికారి,…

టూ వీలర్స్‌ అసోసియేషన్‌ చలివేంద్రం ప్రారంభం

May 1,2024 | 21:58

మజ్జిగ పంపిణీ చేసిన వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – విజయవాడ : నగరంలోని గవర్నర్‌ పేటలో ది విజయవాడ టూ వీలర్స్‌ మెనిక్‌ అండ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌…

కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి

May 1,2024 | 21:50

చలివేంద్రం ప్రారంభంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : గవర్నర్‌ పేటలో టూ వీలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిపిఎం రాష్ట్ర…

ప్రాణం పోయాల్సిన డాక్టరే…

Apr 30,2024 | 23:35

కుటుంబాన్ని కడతేర్చి తానూ తనువు చాలించాడు ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ డాక్టర్‌ దేవుడితో సమానమని నమ్ముతాం. అందుకే మనకు…

మళ్లీ పింఛన్‌ టెన్షన్‌

Apr 30,2024 | 23:34

 నేటి నుంచి 5 వరకు పంపిణీ లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలో బ్యాంక్‌ ఖాతా లేని వారికి ఇళ్ల వద్దే ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,81,629 పింఛన్‌దారులు పంపిణీ చేయాల్సిన…