కళ్యాణ మహోత్సవ వేదిక పనులు పరిశీలన
ప్రజాశక్తి – జగ్గయ్యపేట: మండలంలోని తిరుమలగిరి గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి 27 వరకు నిర్వహించనున్నారు.…
ప్రజాశక్తి – జగ్గయ్యపేట: మండలంలోని తిరుమలగిరి గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి 27 వరకు నిర్వహించనున్నారు.…
పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం నామినేషన్ వేశారు. చిట్టినగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ…
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : ఆల్ మునీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ వద్ద గల శేషసాయి కళ్యాణమండపం నందు గురువారం సాయంత్రం ‘ఈద్ మిలాప్’ కార్యక్రమం…
ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ : ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 20, 21 తేదీల్లో…
ఇండియా వేదిక బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక లెనిన్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి-వన్టౌన్ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి…
ప్రజాశక్తి – జగ్గయ్యపేట: దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఎస్సీలను తీవ్రంగా అవమా నించిన చంద్ర బాబు నాయు డును రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని బాపట్ల…
ప్రజాశక్తి – విసన్నపేట : గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగినప్పుడు దాని నుండి ఎలా కాపాడుకోవాలో స్థానిక వాసవి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అవగాహన…
ప్రజాశక్తి – భవానీపురం : నగరంలోని విద్యాధరపురంలోనీ లేబర్ కాలనీ గ్రౌండ్స్లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ బుధవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గరిమెళ్ళ విద్యా శ్రీ,…