ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • ఎన్నికల సెక్టార్‌ అధికారులతో ఆర్‌డిఒ సమీక్ష

ఎన్టీఆర్-జిల్లా

ఎన్నికల సెక్టార్‌ అధికారులతో ఆర్‌డిఒ సమీక్ష

Jun 10,2024 | 17:59

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్‌ కాలేజ్‌లో సోమవారం ఎన్నికల విధి నిర్వహణ…

ఎక్సైజ్‌ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం పాటలు

Jun 19,2024 | 22:08

జగ్గయ్యపేట : పట్టణంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌లో మైలవరం అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సి భార్గవ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేలం పాటలకు అనూహ్య స్పందన…

ప్రపంచ రక్తహీనత దినోత్సవ ర్యాలీ

Jun 19,2024 | 22:05

ప్రజాశక్తి – మైలవరం : స్థానిక లీలావతి పాఠశాలలో బుధవారం ప్రపంచ రక్తహీనత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల్లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం…

కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Jun 19,2024 | 22:04

ప్రజాశక్తి – గంపలగూడెం : ముఠా, ఆటో ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌ కోరారు. బుధవారం…

లెప్రసీ వ్యాధి నిర్ధారణపై అవగాహన

Jun 19,2024 | 22:03

జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఈపీ) కింద ఈ వ్యాధి నిర్ధారణపై అవగాహనకు (ఎల్‌సిడిసి) సంబంధించిన వర్క్‌షాప్‌ బుధవారం భవానీపురంలోని ఆలివ్‌ ట్రీ హాోటల్‌లో నిర్వహించారు. ప్రజారోగ్య…

21, 22 తేదీల్లో ఇండియన్‌ స్టార్టప్స్‌పై అంతర్జాతీయ సదస్సు

Jun 19,2024 | 22:02

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కాకరపర్తి భావనారాయణ కళాశాల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజమెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ‘ఇండియన్‌…

గ్రీన్‌ బెల్ట్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి

Jun 19,2024 | 22:00

– కాలుష్య నియంత్రణ పోరాట సమితి అధ్యక్షుడు సురేష్‌ ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : డాక్టర్‌ ఎన్‌టిటిపిఎస్‌సి ఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు…

జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారణ

Jun 19,2024 | 21:59

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎస్‌.ఎ.వి.ప్రసాదరావు ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 8వేల మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారని…

‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి : కోట కళ్యాణ్‌

Jun 18,2024 | 22:35

విజయవాడ : జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలను పరిష్కరించాలని అడిగిన వారికి వెంటనే పనులు కల్పించాలని వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎన్టీఆర్‌…

పోరాటం మేరకు నిధులు మంజూరు

Jun 19,2024 | 19:08

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : కాలుష్యంతో బాధపడుతున్న విటిపిఎస్‌ పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై పోరాట సమితి సభ్యులు విటిపిఎస్‌ ప్రతినిధులతో చర్చించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో…