ఎన్టీఆర్-జిల్లా

  • Home
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకే మత విద్వేషాలు

ఎన్టీఆర్-జిల్లా

ప్రజల దృష్టిని మళ్లించేందుకే మత విద్వేషాలు

Apr 22,2024 | 23:45

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తుందని ఇండియా…

కొనసాగిన నామినేషన్లు

Apr 22,2024 | 22:56

జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నామినేషన్‌ దాఖలు ప్రజాశక్తి – జగ్గయ్యపేట : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ఐదో రోజు సోమవారం జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి 5…

టిల్‌ బ్రైన్స్‌కు నూరు శాతం ఫలితాలు

Apr 22,2024 | 22:54

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో నగరంలోని లిటిల్‌ బ్రైన్స్‌ స్కూల్‌ విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించినట్లు స్కూల్‌ డైరెక్టర్‌,…

పలువురు అభ్యర్థుల ప్రచారాల హోరు

Apr 22,2024 | 22:54

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వవిప్‌ ఉదయభాను ప్రజాశక్తి – జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను…

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం : బొర్రా

Apr 22,2024 | 22:52

 ప్రజాశక్తి – మైలవరం : రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఇండియా వేదిక మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొర్రా కిరణ్‌ పేర్కొన్నారు. సిపిఎం,…

రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

Apr 22,2024 | 22:51

ప్రజాశక్తి – పెనుగంచిప్రోలు : బైక్‌ను బస్సు ఢకొీట్టడంతో తల్లి, కొడుకు మృతి చెందిన విషాద ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చందర్లపాడు…

పదో తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థుల విజయం

Apr 22,2024 | 22:51

నందిగామ జడ్పీ హెచ్‌ 68శాతం ఉత్తీర్ణత ప్రజాశక్తి – నందిగామ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో నందిగామ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు 68…

రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి – ముగ్గురికి తీవ్రగాయాలు

Apr 22,2024 | 10:38

జగ్గయ్యపేట (ఎన్టీఆర్‌ జిల్లా) : బైక్‌ను స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…

కమ్యూనిస్టుల హయాంలోనే విజయవాడ అభివృద్ధి

Apr 21,2024 | 23:22

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌నగర్‌ విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగింది అంటే అది కమ్యూనిస్టుల హయాంలోనేనని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ…