ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం):రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కమీషనర్ దివాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పింఆచరు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోవిందరాజులు, శ్రీలక్ష్మి, వన్నూరప్ప, ఫక్రుద్దీన్, కో ఆప్షన్ సభ్యులు బ్యూలా, వైసిపి పట్టణ కన్వీనర్ శివప్ప తదితరులు పాల్గొన్నారు.