anatapuram

  • Home
  • పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ

anatapuram

పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ

May 7,2024 | 15:38

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : 47 డిగ్రీలు ఎండ సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు రవికాంత్‌ రమణ.. మున్సిపల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌…

టీడీపి నుండి వైసిపిలో చేరిన మైనారిటీలు

Apr 4,2024 | 17:40

ప్రజాశక్తి:- చిలమత్తూరు : మండల కేంద్రంలోని పలువురి టీడిపి కి చెందిన మైనారిటిలు వైసిపి నాయకులు అన్సర్ అహ్మద్ ఆద్వర్యంలో వైసిపి పార్టీలోకి చేరారు.ఈ మేరకు వైసిపి…

కమలంలో కాక..!

Mar 28,2024 | 15:29

           అనంతపురం ప్రతినిధి : టిడిపి, జనసేనతో కలసి సీట్లు సర్ధుబాటు చేసుకున్న బిజెపిలో టిక్కెట్ల కాక పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో…

స్మార్ట్ మీటర్లను తొలగించిన రైతులు, రైతు సంఘం నాయకులు

Mar 21,2024 | 17:05

ప్రజాశక్తి- పామిడి : మండలంలోని ఎదురూరు, అక్కజాంపల్లి గ్రామాలలోని రైతులు వ్యవసాయ పంపు సెట్లకు అమర్చిన స్మార్ట్ మీటర్లను తొలగించారు. గ్రామ రైతులు, రైతు సంఘం సభ్యులు…

హుండీ సొమ్ము చోరీకి యత్నం.. పట్టుబడిన దొంగ

Mar 20,2024 | 14:53

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : పట్టణంలోని ఓబులాచారి రోడ్డులోని మహంకాళి ఆలయం వద్ద బుధవారం ఉదయం ఓ దొంగ హుండి సొమ్ము చోరికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. తెల్లవారుజామున నాలుగు గంటల…

రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే .. ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Mar 19,2024 | 17:00

ప్రజాశక్తి – నార్పల : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు…

రాయదుర్గంలో అంబేద్కర్‌కు ఘన నివాళి

Jan 17,2024 | 15:03

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం):రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, కమీషనర్‌ దివాకర్‌ రెడ్డి పూలమాల వేసి…

స్వతంత్రంగానే పోటీ శ్రీ కాపు రామచంద్రారెడ్డి

Jan 11,2024 | 07:50

ప్రజాశక్తి – రాయదుర్గం : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉంటామని…

కలిసికట్టుగా పోరాటం

Jan 9,2024 | 16:10

మున్సిపల్‌ అంగన్వాడి కార్మికుల మానవహారం ఎస్మా చట్టం ఎత్తివేయాలని నినదించిన కార్మికులు జైలు భరో కార్యక్రమం విజయవంతం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం…