ప్రజాశక్తి-గుడ్లవల్లేరు(కృష్ణా) : మండ లక్ష్మీ నాగేశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్లో అన్నదానం చేశారు. నిరుపేదలైన 120 మంది అన్నదానం చేశారు.లయన్స్ సేవా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బి.నాగేశ్వరరావు, కార్యదర్శి చలసాని శ్రీధర్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వైపిసి ప్రసాద్, ఆర్సి లయన్ పిఎన్వి విజరు బాబు , లైన్స్ క్లబ్ ప్రతినిధులు చాపరాల రాజా, దేవిశెట్టి రామకృష్ణ జంగం మోహన్ రావు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.