పేద ప్రజల మంచి కోరేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పేద ప్రజల మంచి కోరేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పేద ప్రజల మంచి కోరేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రజాశక్తి –సోమల:పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .కందూరు లో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి.అందరం కలిసి పనిచేస్తే రేపటి ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తాం.వివిధ వర్గాల సహకారంతోనే గతంలో విజయం సాధించాం,నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో శ్రమించా,చిదంబరం కాళ్ళు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.రాష్ట్ర విభజనకు, జగన్ అరెస్టు కు సహకరిస్తానని ముఖ్యమంత్రి పదవి పొందారు,ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాడు,రాజశేఖర్ రెడ్డి ఆయనకు అండగా ఉంటే… జగన్ ను అరెస్టు చేసి, ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు,రాష్ట్ర విభజన చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు,కిరణ్ కుమార్ రెడ్డికి వేసే ప్రతి ఓటు వృధానే, ఆయనకు కనీసం డిపాజిట్ కూడా రాదు.కేంద్రం లో మోది ఉంటే, ఇక్కడ మోడీని చూసి ఓటు వేసే పరిస్థితి లేదు.రాష్ట్రంలో పేదల మంచి కోరేది వైసీపీ ప్రభుత్వం మాత్రమే .తప్పకుండా ప్రజలంతా సిఎం జగన్ కు అండగా నిలవాలి,రాష్ట్రంలో కూటమికి ఓటు వేస్తే 4 శాతం మైనారిటీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారు,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ కారణంగా అనేక మైనారిటీ కుటుంబాలు బాగుపడ్డాయి.మైనారిటీలు ఆలోచన చేసి ఓటు వేయాలి,ఆర్యవైశ్యులు కష్టనష్టాల సమయంలో మేము ఎప్పుడు అండగా ఉన్నాం,హైదారాబాద్ వాసి అని చెప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఎవరూ ఓటు వేయరు,వైసిపి కి మద్దతు ఇచ్చి, ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలి,శాసనసభకు నన్ను, పార్లమెంట్ కు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిను గెలిపించాలని కోరుతున్నా నని అన్నారు. అనంతరం నెల్లి మంద, తెట్టుపల్లి పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️