మనదేశంలో ఈ ఏడాది జరిగిన మెడికల్ కాంగ్రెస్లో ఓ ఘనమైన ఘటన చోటుచేసుకుంది. భారతీయ శాస్త్రవేత్త డా. సచిన్ కేవలం రెండువారాల్లో మధుమేహాన్ని నివారించే మెడిసిన్ కనుగొన్నారు. అది అన్ని వయస్సుల వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది. వైద్య శాస్త్రంలో సచిన్ ప్రతిపాదించిన ఒక ప్రత్యేకమైన వైద్య సూత్రం ఇది. ఇప్పటివరకూ మధుమేహాన్ని నయం చేయడం సాధ్యం కాదని, జీవితాంతం మందులు వాడవలసినదేననే విషయం వ్యాధి గ్రస్తులకు విషతుల్యం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయం ఆసన్నమయింది.
‘సచిన్ ఫార్ములాను రూపొందించే ప్రక్రియలో కీలకమైన అంశం పరిశోధనా బృందాన్ని రూపొందించడం. ‘మనదేశంతోపాటు ఇటలీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ల నుండి 30 మంది నిపుణులతో ఏర్పడింది మా బృందం. వారంతా ల్యాబ్ టెక్నీషియన్లు, ఎండోక్రినాలజిస్ట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది మధుమేహం వచ్చినవారి కోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫార్ములాను కనుగొన్నందుకు గర్వంగా ఉంద’ని సచిన్ అన్నారు. సచిన్ ఈ పరిశోధనల కథనాలు ప్రచురిస్తున్న సమయంలోనే మెడిసిన్ తయారు చేయడంలో సహాయం చేయమని దేశ విదేశ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ‘నేను వెంటనే అంగీకరించాను. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీలో నిపుణులతో కలిసి పనిచేశాను. పరిశోధన పూర్తయి మెడిసిన్ అందుబాటులోకి తెచ్చాం. నా లక్ష్యం ఏమిటంటే, తక్కువ బడ్జెట్లో తయారుచేయాలనుకునే వారికి, సామాన్యులకు సైతం అందుబాటు ధరకు అందించాలనే ఉద్దేశం కలవారికి మా బృంద సహాయసహకారాలందించటం. అలాగే ఇతర మందులను ఉపయోగించకుండా మధుమేహాన్ని నివారించాలనే ఆలోచన మా బృందానిది. అంతేకానీ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేయాలనుకునే బడా బాబులకు కాదు’ అంటారాయన.
అనేక అనర్థాలు..
మధుమేహం వలన బరువు పెరగటం, సరైన ఆహారం గానీ, వ్యాయామంగానీ, ఏదీ సరిగ్గా ఉపకరించక పోవటం వలన శరీరంలోని అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి.
- ఎనభై శాతం కేసులలో వ్యాధి అంధత్వానికి దారితీస్తుంది. శస్త్రచికిత్సగానీ, లేజర్ ట్రీట్మెంట్ కానీ పనిచేయవు. రెటీనా పూర్తిగా దెబ్బతినడం వల్ల దృష్టిని తిరిగి పొందడం సాధ్యం కాదు. పూర్తి అంధత్వానికి గురవుతారు.
- మధుమేహానికి అనుబంధంగా రక్తపోటు వస్తుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఫలకాలు రక్తాన్ని గడ్డ కట్టిస్తాయి. అవి ముక్కలుగా విరిగి పుపుస ధమనిలోకి ప్రవేశిస్తాయి. ఇది థ్రోంబోఎంబోలిజానికి దారి తీసి పది పదిహేను నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది. అధిక రక్తపోటు 98 శాతం మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉంది.
- మరొక తీవ్రమైన సమస్య మూత్రపిండాలు దెబ్బతినడం. దాదాపు మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. మరణానికి దారితీస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఏ వయసు వారికౖౖెనా మధుమేహం వస్తుంది.
- జన్యు పరంగా (వారి కుటుంబంలో పూర్వీకులకుంటే), దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందుల ప్రభావం పాంక్రియాస్ను దెబ్బతీయటం కారణంగా, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక బరువు, అనిశ్చల జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి. ఇవన్నీ వైవిధ్యమైనవే అయినా మధుమేహానికి ముఖ్యకారకాలే.
సెకండరీ సెల్ ఫార్మేషన్..
బృందం విజయాలు.. మొదటిది, ప్యాంక్రియాస్ను పునరుద్ధరించగలగటం. దీనికి క్రియాశీల పదార్థాలు కండరాలు, కణజాలాలు, కాలేయ కణాల్లోకి నేరుగా చొచ్చుకొని పోయి ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. ఈ ప్రక్రియ ఇప్పటివరకు వైద్య చరిత్రలో అసాధ్యంగా పరిగణించబడింది! ఈ ప్రక్రియను సెకండరీ సెల్ ఫార్మేషన్ అంటారు.
తత్ఫలితంగా సరైన రక్త ప్రసరణ జరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణీకరించబడుతుంది. తద్వారా శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. రక్తనాళాలు శుభ్రపడతాయి. రక్త కేశనాళికలు పునరుద్ధరించబడి రక్తపోటు నివారించబడుతుంది. బలహీనత, మగత కనిపించదు. గాయాలు త్వరగా తగ్గుతాయి.
గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయి, మూత్రంలో చక్కెర, అసిటోన్ల గాఢత.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గటం వెంటనే తెలుస్తుంది. ఎలాగంటే అధిక దాహం, తరచు మూత్రవిసర్జనకు వెళ్ళే పరిస్థితులు తగ్గుతాయి. చూపు మెరుగుపడుతుంది. దద్దుర్లు, చర్మం మండినట్లుండటం, దురద పూర్తిగా నివారించబడతాయి. ఇవే మనకు నిర్ధారితాలు.