ఉక్కు కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి
ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు కాంట్రాక్టు కార్మికుల జీతాలు సకాలంలో చెల్లించాలని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు కోరారు. శుక్రవారం సిజిఎం (హెచ్ఆర్)గాంధీకి వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా…